సీఎం వచ్చాక మాట్లాడతా..! తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తా :మంత్రి కొండా సురేఖ..

సీఎం వచ్చాక మాట్లాడతా తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తా క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చా మంత్రి కొండా సురేఖ హైదరాబాద్, మహా : తన కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ
మంత్రి కొండా సురేఖపై తిరుగుబాటు..! సీఎల్పీలో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..

మంత్రి కొండా సురేఖపై తిరుగుబాటు భర్తరఫ్ చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూతురు సుష్మితా పటేల్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని నిలదీత సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సంహించేది లేదని స్పష్టం సీఎల్పీలో భేటీ
నా టార్గెట్ కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి..! మరోసారి కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు..

నా టార్గెట్ కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి మరోసారి కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ అన్నా, ఆ పార్టీ నేతలన్నా తనకు అభిమానమని వ్యాఖ్య సీఎం కుటుంబసభ్యుసలపై అవీనితి ఆరోపణలున్నాయని వెల్లడి సీఎం
పిఠాపురంలో ఇష్టారాజ్యం..! ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి.. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన..

‘జేజీఆర్ హాస్పిటల్’పై అదనపు అంతస్తు పనులు – ఇంకా పూర్తి అనుమతులు తీసుకోలేదు.. స్పష్టం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి – ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి.. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన – అయినా చోద్యంచూస్తున్న
సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర..:ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు..

హైదరాబాద్, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం
కత్తిపూడిలో యథేచ్ఛగా లూజ్ ఆయిల్ దందా.. బ్రాండెడ్ డబ్బాల్లో కల్తీ నూనె విక్రయాలు..? అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం..!

చిరు వ్యాపారులే లక్ష్యంగా నకిలీ వ్యాపారం! శంఖవరం రోడ్డు ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపైనే ప్యాకింగ్! రౌతులపూడి ఏజెన్సీ ప్రాంతాలే టార్గెట్.. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం! కాకినాడ మహా పత్రిక ప్రతినిధి ఆగస్టు 21
జనసేన తెలంగాణ అధికార ప్రతినిధిగా గడల..! కీలక పదవిని అప్పగించిన పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాస్..

జనసేన తెలంగాణ అధికార ప్రతినిధిగా గడల గతంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా పని చేసిన గడల శ్రీనివాస్ కీలక పదవిని అప్పగించిన పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాస్ పార్టీ బలోపేతానికి
కబ్జాకోరులకు మల్కాజ్గిరి సీపీ షాక్..! వృద్ధురాలికి దక్కిన రూ.40 కోట్ల భూమి..!

వృద్ధురాలికి దక్కిన రూ.40 కోట్ల భూమి మల్కాజ్గిరి సీపీ సుమతిని ఆశ్రయించిన వృద్ధురాలు రాజకీయ ఒత్తిళ్లను కాదని వృద్ధురాలికి న్యాయం చేసిన సీపీ భూ కబ్జాకు యత్నించిన వారిపై చర్యలకు పోలీసుల హెచ్చరిక హైదరాబాద్,
ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..! ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పెరుగుతోంది..

• ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పెరుగుతోంది. • పన్నుల ఆదాయాన్ని ఉచితాలకు వినియోగించడం సరికాదు హైదరాబాద్, మహా. సంక్షేమ పథకాల పేరుతో ఉచిత ప్రయోజనాలు అందించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై పడుతున్న ఆర్థిక
అమృత్ భారత్ స్టేషన్ల పనులు వేగవంతం చేయాలి..:ఎంపీల డిమాండ్..

• కొత్త రైళ్లు.. అదనపు నిలుపుదలలు. • రైల్వే ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలి. • ఎంపీల డిమాండ్ సికింద్రాబాద్, మహా. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి