Mahaa Daily Exclusive

రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా చిగిరింత పారిజాత…

రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా చిగిరింత పారిజాత మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులు హైదరాబాద్, మహా : తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత బలోపేతం దిశగా పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ‘సంఘటన్ సృజన్

ఆత్మహత్యలకు కేరాఫ్ గా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్…

ఆత్మహత్యలకు కేరాఫ్ గా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ డీజిల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం భార్యాభర్తల పంచాయతీ పై ఇరువర్గాల పిటిషన్‌ మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌ లో ఇది రెండో ఘటన

యువతి మృతికి కాంట్రాక్ట్ అధ్యాపకుడే ప్రధాన నిందితుడు..

యువతి మృతికి కాంట్రాక్ట్ అధ్యాపకుడే ప్రధాన నిందితుడు యువతి అనుమానాస్పద మృతి కేసు ఛేదించిన పోలీసులు పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు కారు, ఫోన్లు, ట్యాబ్ స్వాధీనం వివరాలు వెల్లడించిన డిసిపి ఏసీపీ మడత

కన్నడ స్టార్ విజయ్ రాఘవేంద్ర హీరోగా దర్శకుడు సంజీవ్ మేగోటి మూవీ ‘ఆన్ డ్యూటీ’..!

హైదరాబాద్: క్రైమ్, యాక్షన్, థ్రిల్‌తో కూడిన విభిన్న కథలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరలక్ష్మి

జిల్లా డిసిసికి శుభాకాంక్షలు తెలిపిన బాలాపూర్ డివిజన్ అధ్యక్షులు నీరుడు శ్రీరాములు..

  బాలాపూర్ సెప్టెంబర్ 20 మహా: ఏఐసీసీ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, చిగురింత పారిజాత నరసింహారెడ్డిని, నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా

గణనాధులను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు డా. పల్లె గోపాల్ గౌడ్….

గణనాధులను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు డా. పల్లె గోపాల్ గౌడ్.. మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 20 మహా: పట్నంలో గణనాధులను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు డా. పల్లె గోపాల్