మట్టిలో మూర్తి.. పత్రిలో ప్రకృతి.. గణపతిలో జీవన తత్వం…

మట్టిలో మూర్తి.. పత్రిలో ప్రకృతి.. గణపతిలో జీవన తత్వం. *విఘ్నేశ్వరుడి వైభవం నుంచి ఇరవై ఒక్క పత్రుల ప్రకృతి రహస్యం వరకు.. * భక్తి, జ్ఞానం, పర్యావరణ స్పృహను చాటే వినాయక చవితి. వినాయక
శ్రీశైలానికి నిలిచిన వరద.. నిల్కు చేరిన ఇన్ఫ్లో….

శ్రీశైలానికి నిలిచిన వరద.. నిల్కు చేరిన ఇన్ఫ్లో. *22,848 క్యూసెక్కుల ఔట్ఫ్లో.. 864.20 అడుగులకు నీటిమట్టం *కుడి జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేత.. ఎడమ కేంద్రంలో కొనసాగింపు శ్రీశైలం, మహా: శ్రీశైలం జలాశయానికి
రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు…

రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని ఢీకొట్టిన స్మగ్లర్ల వాహనం ఇద్దరు బీట్ ఆఫీసర్లకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు అన్నమయ్య, మహా: అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. అటవీశాఖ అధికారుల
అసెంబ్లీలో నడిచింది సభ కాదు.. కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల నాటకం…

అసెంబ్లీలో నడిచింది సభ కాదు.. కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల నాటకం. రూ.33 వేల కోట్ల ఐడీపీఎల్ భూములు ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదు? ధరణి భూ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.. 200కు
22ఏ లెక్కల గందరగోళానికి తెరదించాలి.. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి…

*22ఏ లెక్కల గందరగోళానికి తెరదించాలి.. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి *ఐదు లక్షల ఎకరాలా.. 47,440 ఎకరాలా? లెక్కల్లో వ్యత్యాసమేంటి? *జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ వారీగా 22ఏ వైట్పేపర్ విడుదల చేయాలి. •
సీఎం రేవంత్ గట్టిగా ఉంటే.. ఎంతోమంది జైలుకెళ్లేవారు: టీజీ వెంకటేష్

సీఎం రేవంత్ గట్టిగా ఉంటే.. ఎంతోమంది జైలుకెళ్లేవారు: టీజీ వెంకటేష్ అవినీతి, అక్రమాలపై మరింత కఠినంగా వ్యవహరించాలి.. కీలక సూచన రేవంత్ పాలనపై టీజీ వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ హైదరాబాద్,
చిన్న ఘటన జరిగినా ప్రభుత్వానికే చెడ్డపేరు…

చిన్న ఘటన జరిగినా ప్రభుత్వానికే చెడ్డపేరు. మండపాలకు ఉచిత విద్యుత్.. అనధికార కనెక్షన్లు తీసుకుంటే చర్యలు నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు. • సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మహా: హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన
భారీ వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి బ్రేక్.. గనుల్లోకి వరద నీరు..

భారీ వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి బ్రేక్.. గనుల్లోకి వరద నీరు రామగుండం రీజియన్లోనే రోజుకు 50 వేల టన్నుల ఉత్పత్తికి అంతరాయం స్టాక్ నుంచి బొగ్గు రవాణా యథావిధి.. మరో 3–4 రోజులు
పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.

పేద ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆర్యవైశ్యులు విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఐక్యంగా ముందుకు సాగితే రాజకీయాల్లో సముచిత వాటా సాధించుకోవచ్చు. సీఎం రేవంత్రెడ్డి. హైదరాబాద్, మహా: పేద ఆర్యవైశ్య కుటుంబాల
తిరుమలకు చేరిన అంబానీ ‘ధర్మరథాలు’….

తిరుమలకు చేరిన అంబానీ ‘ధర్మరథాలు’.. * తొలి విడతగా 15 ఎలక్ట్రిక్ బస్సులు! *రూ.27.5 కోట్ల విలువైన 25 బస్సులు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనంత్ అంబానీ *బ్రహ్మోత్సవాల వేళ సీఎం చంద్రబాబు చేతుల
