Mahaa Daily Exclusive

కారేపల్లి పిహెచ్సి ని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలి..! విద్యా సమస్యల పరిష్కరించాలి ప్రజావాణిలో సీపీఐ(ఎం) వినతి..

కారేపల్లి, మహ : ఏజెన్సీ మండలమైన కారేపల్లిలో ప్రజలకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతూ సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో సీపీఐ(ఎం) సింగరేణి మండల కమిటీ

ఎఫ్ బీ ఓ మృతి కేసు ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ..! ఎఫ్బీవో కుటుంబాన్ని పరామర్శించిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజయ్ కుమార్..

ఎఫ్ బీ ఓ మృతి కేసు ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ ఎఫ్బీవో కుటుంబాన్ని పరామర్శించిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజయ్ కుమార్ -ఎఫ్ బీ వో కుటుంబాన్ని అన్న

పార్టీ మారారు.. మరి ఓటు ఎటు వేశారు..? బీఆర్‌ఎస్‌కు హైకోర్టు సూటి ప్రశ్నలు..!

బీఆర్‌ఎస్‌కు హైకోర్టు సూటి ప్రశ్నలు!  ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై కీలక విచారణ.  విప్‌ జారీ చేసినప్పుడు ఎక్కడున్నారు? బిల్లులపై ఎవరి వైపు నిలిచారు? హైదరాబాద్‌, మహా. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం

రెండో పెళ్లి చేసుకుంటే జీతంలో 20 శాతం కట్‌..!

• మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి. • అస్సాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హిమంత బిశ్వ శర్మ వార్నింగ్‌. గువహటి, మహా. మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి

ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఇక గుడ్‌న్యూస్..! మ్యుటేషన్‌ కష్టాలకు చెక్..

 మ్యుటేషన్‌ కష్టాలకు చెక్. రిజిస్ట్రేషన్‌తోనే మున్సిపల్‌ రికార్డుల్లో పేరు మార్పు. మ్యుటేషన్‌ ఫీజు కూడా అప్పుడే చెల్లింపు. అమరావతి, మహా. ఆస్తుల కొనుగోలు, విక్రయాల తర్వాత యజమాని పేరు మార్పు కోసం మున్సిపల్‌ కార్యాలయాల

యూజీసీ–నెట్‌లో వరుస తప్పిదాలు..! ఎన్‌టీఏపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్..!

ఎన్‌టీఏపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్! 50 మందికి పైగా సిబ్బందిపై వేటు.  10 కీలక కొత్త పోస్టులు.. ఇక పరీక్షల భద్రతపై నిఘా. ఢిల్లీ, మహా. యూజీసీ–నెట్‌ పరీక్షలో వరుసగా వెలుగుచూస్తున్న లోపాలు, పలు

గోదావరిలో ఒకే కుటుంబం ఆత్మహత్యాయత్నం..! పంచాయతీరాజ్‌ ఏఈ సహా ముగ్గురు గల్లంతు..

 పంచాయతీరాజ్‌ ఏఈ సహా ముగ్గురు గల్లంతు.  రాజమహేంద్రవరం సమీపంలో విషాద ఘటన.  మనవడిని కాపాడిన మత్స్యకారులు.  ముగ్గురి కోసం ముమ్మర గాలింపు రాజమహేంద్రవరం, మహా. తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం సమీపంలో

22ఏ భూములపై క్లారిటీ..! రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..

 ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములుగా చూపించే ప్రసక్తే లేదు.  అధికారుల పొరపాట్లతోనే సమస్య.  అర్హమైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం.  రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.   హైదరాబాద్‌,

తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులకు తెర..! 90 లక్షల మందికి నోటీసులు.

ఎస్‌ఐఆర్‌ ముసాయిదా విడుదల.  3.38 కోట్ల నుంచి 2.64 కోట్లకు ఎన్యూమరేషన్‌ వివరాలు. 90 లక్షల మందికి నోటీసులు. సెప్టెంబరు 16లోగా ఆధారాలతో సమాధానం. హైదరాబాద్‌, మహా. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర

‘వందేమాతరం’ అవమానిస్తే సహించం..! కాంగ్రెస్‌ అగ్రనేతల వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఫైర్‌..

‘వందేమాతరం’ అవమానిస్తే సహించం. * కాంగ్రెస్‌ దేశానికి క్షమాపణ చెప్పాలి. * కాంగ్రెస్‌ అగ్రనేతల వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఫైర్‌. * విశ్వవిద్యాలయాల్ల దేశ వ్యతిరేక భావజాలంపై తీవ్ర ఆరోపణలు. హైదరాబాద్‌,