Mahaa Daily Exclusive

ఉన్మాదుల చేతిలో జీవచ్ఛవంగా ప్రియాంక….

ఉన్మాదుల చేతిలో జీవచ్ఛవంగా ప్రియాంక. * కన్నీటి పర్యంతమైన తండ్రి వెంకటేష్. * బ్రెయిన్‌ డెత్‌ నిర్ధారణలో కీలకమైన ‘అప్నియా టెస్ట్‌’. * కిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స. హైదరాబాద్ , మహా. రాజమండ్రిలో

అస్సాంను ముంచెత్తిన వరదలు…

అస్సాంను ముంచెత్తిన వరదలు. • భారీ వర్షాలతో 98 మంది మృతి. • 1.55 లక్షల మందిపై ప్రభావం. • 55 సహాయ శిబిరాలు ఏర్పాటు. • పంటలు, పశువులకు భారీ నష్టం. గువాహటి,

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు….

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు. • 22 మంది అధికారులకు కొత్త బాధ్యతలు. • టీటీడీ, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, పుష్కరాల శాఖల్లో కీలక మార్పులు. అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో

డీలిమిటేషన్‌కు అకాలీదళ్‌ మద్దతు…

డీలిమిటేషన్‌కు అకాలీదళ్‌ మద్దతు. • మహిళా రిజర్వేషన్ల బిల్లుకూ సంపూర్ణ మద్దతు. * అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యంతో పునర్విభజన చేపట్టాలి. •శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ బాదల్‌. ఢిల్లీ, మహా. నియోజకవర్గాల పునర్విభజన

‘రెంట్‌-ఎ-బాయ్‌ఫ్రెండ్‌’ ఆఫర్లతో సైబర్‌ వల….

‘రెంట్‌-ఎ-బాయ్‌ఫ్రెండ్‌’ ఆఫర్లతో సైబర్‌ వల. • అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా కొత్త డేటింగ్‌ ట్రాప్‌. • ఆకర్షణీయమైన పోస్టర్లను నమ్మొద్దు: సీపీ సజ్జనార్‌ హెచ్చరిక. హైదరాబాద్, మహా. సోషల్‌ మీడియాలో ‘రెంట్‌-ఎ-బాయ్‌ఫ్రెండ్‌’ పేరుతో కనిపిస్తున్న

యూపీఐ చెల్లింపులపై వినియోగదారులకు ఛార్జీలు ఉండవు…

యూపీఐ చెల్లింపులపై వినియోగదారులకు ఛార్జీలు ఉండవు. * భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతాయి * యూపీఐ ఛార్జీలపై ఆందోళన వద్దు.. స్పష్టం చేసిన ఫోన్‌పే సీఈఓ సమీర్‌ నిగమ్. ఢిల్లీ, మహా.

చంద్రబాబు పాలనపై ప్రజల్లో సంతృప్తి….

చంద్రబాబు పాలనపై ప్రజల్లో సంతృప్తి. • అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. • 2029లో వైసీపీ గ్రాఫ్‌ జీరోకు పడిపోవడం ఖాయం. * మంత్రి నారాయణ నెల్లూరు, మహా. రాష్ట్ర ప్రజలు

పోలీసు విధుల్లో ఓర్పు, సహానుభూతి అత్యంత ఆవశ్యకం…

పోలీసు విధుల్లో ఓర్పు, సహానుభూతి అత్యంత ఆవశ్యకం. • బాధితుల సమస్యలను ఓపికగా విని భరోసా కల్పించాలి. * బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. * 5,560 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు మానసిక ఒత్తిడి నిర్వహణపై

శతాధిక వృద్ధురాలి మృతి పట్ల మాజీ ఎంపీ నామ సంతాపం..

శతాధిక వృద్ధురాలి మృతి పట్ల మాజీ ఎంపీ నామ సంతాపం భౌతికాయానికి నివాళ్ళు అర్పించిన బిఆర్ఎస్ నాయకురాలు మనీషాలక్ష్మీ కారేపల్లి, మహ: కారేపల్లి మండల పరిధిలోని చిన్న కట్టుగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ

తోటి మిత్రుల కుటుంబాలకు కేవీ విద్యానికేతన్ పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం..

  కారేపల్లి,మహ:ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోగల మాదారం కె.వి విద్యానికేతన్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆపదలో ఉన్న తమ చిన్ననాటి స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆ పాఠశాలలో 2004లో