కంగనా వర్సెస్ రామ్దేవ్..! రామ్దేవ్కు కంగనా ఘాటు కౌంటర్…

ముదిరిన మాటల యుద్ధం! నా వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు చేయొద్దు. రామ్దేవ్కు కంగనా ఘాటు కౌంటర్. ఢిల్లీ, మహా. జెన్ జీ యువతపై చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం నటి, బీజేపీ ఎంపీ కంగనా
వందేమాతరం’పై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన అమిత్షా..! సంతుష్టీకరణ విధానాలతోనే విభజన.. ప్రజలు వ్యతిరేకించాలి..

1937 నాటి నిర్ణయాన్ని మళ్లీ తెరపైకి తేవడం దేశాన్ని అవమానించడమే. సంతుష్టీకరణ విధానాలతోనే విభజన.. ప్రజలు వ్యతిరేకించాలి. ఢిల్లీ, మహా. జాతీయ గేయం ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై
రైస్ మిల్లర్లపై సర్కారు కొరడా..! 20 మంది మిల్లర్ల జాబితా ఈడీకి..?

20 మంది మిల్లర్ల జాబితా ఈడీకి?. తొమ్మిది మందిపై పీడీ యాక్ట్కు కసరత్తు. ధాన్యం బకాయిల ఎగవేతపై ఉక్కుపాదం. హైదరాబాద్, మహా. తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం బకాయిల వ్యవహారం తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన
ఆ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు..! క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ..

ఆ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ వివరణతో కూడిన లేఖను టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపిన మంత్రి హైదరాబాద్, మహా :
బావిలోకి దూసుకెళ్లిన కారు..! ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

బావిలోకి దూసుకెళ్లిన కారు ఒకే కుటుంబంలో నలుగురు మృతి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం సిద్దిపేట, మహా : జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు.
టీచర్ మందలింపుతో ఆరేళ్ల విద్యార్థి మృతి..!

టీచర్ మందలింపుతో ఆరేళ్ల విద్యార్థి మృతి జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన విశాఖపట్టణం, మహా : పాఠశాలలో టీచర్ మందలించడంతో ఆరేళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ
పెన్షన్లు ఇవ్వలేరు కానీ ఫ్రీ స్కీమ్స్ ఇస్తారా..? ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

పెన్షన్లు ఇవ్వలేరు కానీ ఫ్రీ స్కీమ్స్ ఇస్తారా? ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేతకు నిరాకరణ! హైదరాబాద్, మహా : ఉచిత సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ
పొంగులేటి రాజీనామా చేయాలి..! తెలంగాణలో ప్రజాపాలన కాదు.. దోపిడీ పాలన: బీజేపీ ఎంపీ లక్ష్మణ్.

• 22-ఏ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలి. • తెలంగాణలో ప్రజాపాలన కాదు.. దోపిడీ పాలన: బీజేపీ ఎంపీ లక్ష్మణ్. హైదరాబాద్, మహా. తెలంగాణలో భూములను నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవహారంపై రాష్ట్ర
దక్షిణాదిని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలి..! దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానించాలి: సీఎం చంద్రబాబు.

• అమరావతి–బెంగళూరు–చెన్నై బుల్లెట్ రైలు కారిడార్. • దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానించాలి: సీఎం చంద్రబాబు చెన్నై, మహా. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలు కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని
‘ఏపీపీఎస్సీ, డీఎస్సీ ఒకటే అనుకుంటున్నారా..?’ వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని నారా లోకేష్ విమర్శ..

పరీక్షల వ్యవస్థపై అవగాహన ఉంటే అసెంబ్లీకి రండి. వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని నారా లోకేష్ విమర్శ. అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్లో పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయ నియామకాల వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల
