Mahaa Daily Exclusive

ఆసియా ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన తెలంగాణ కరాటే క్రీడాకారులకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు..

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక 2026 AKF క్యాడెట్, జూనియర్ & U-21 ఆసియా కరాటే ఛాంపియన్‌షిప్‌కు తెలంగాణకు చెందిన నలుగురు కరాటే క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ కరాటే-డూ అసోసియేషన్ అధ్యక్షులు, టీపీసీసీ

తెలంగాణ కాంగ్రెస్ ను కుదిపేస్తున్న మంత్రి కొండా సురేఖ వివాదం..! సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయం..

సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయం మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ కు ఎమ్మెల్యేల డిమాండ్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదుకు ఎమ్మెల్యేలు సిద్ధమా? వరంగల్, బ్యూరో మహా; కొండా సురేఖ వివాదం మరోసారి చిలికిచిలికి గాలివానలా

బ్రేకింగ్ న్యూస్: CLP సమావేశంలో కాంగ్రెస్ MLA లు కీలక నిర్ణయం..! 15 మంది ఎమ్మెల్యేలు 5 గురు ఎమ్మెల్సీలు CLP సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

CLP సమావేశంలో కాంగ్రెస్ MLA లు కీలక నిర్ణయం 15 మంది ఎమ్మెల్యేలు 5 గురు ఎమ్మెల్సీలు CLP సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కొండా సురేఖ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు

ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజలు..!

కారేపల్లి, మహ :శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాలు,నివాసాల్లో మహిళలు అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసుకుని అమ్మవారికి ఇష్టమైన పండ్లు,పువ్వులు, పిండి వంటకాలు పెట్టి వరలక్ష్మీ వ్రతాలను సాంప్రదాయ రీతిలో అత్యంత

దాడి చేసిన నిందితుల్లో ఒకరు అరెస్ట్ జైలుకు తరలింపు..! కేసులో మిగతా ఆరుగురి కోసం పోలీసుల గాలింపు..

వరంగల్, గీసుగొండ మహా ; వరంగల్ జిల్లాలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 7 6 2026 న ఇంటి స్థలం విషయంలో జరిగిన వివాదంలో ఫిర్యాదుదారుడు దౌడు ప్రవీణ్ , అతని

సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

• భాష నేర్చుకోవడం మంచిదే. • పిల్లలపై ఒత్తిడి మాత్రం వద్దు. • అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ, మహా. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషలను తప్పనిసరి చేస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా మండలి

స్థానిక సమరానికి జనసేన సన్నద్ధం..!

• కార్యకర్తల ఆత్మగౌరవమే ప్రాధాన్యం. • పొత్తుల అంశం నేను చూసుకుంటా. • ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ

తహసీల్దార్‌ అక్రమ ఆస్తులపై ఏసీబీ సోదాలు..! తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు..

రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు బహిరంగ మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైనే తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు హైదరాబాద్, మహా : ఇబ్రహీంపట్నం ఆర్ డీ ఓ కార్యాలయంలో

22ఏ భూముల సమస్యకు చెక్‌..! ఫిర్యాదుల పరిష్కారంపై పొంగులేటి ఫోకస్‌..!

22ఏ భూముల సమస్యకు చెక్‌.  ఫిర్యాదుల పరిష్కారంపై పొంగులేటి ఫోకస్‌.  దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు.  అర్హులైన హక్కుదారులకు న్యాయం చేయాలి. హైదరాబాద్‌, మహా . తెలంగాణలో 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై

కొత్త క్రిమినల్‌ చట్టాల అమలులో సమన్వయమే కీలకం..! సత్వర న్యాయానికి బలమైన వ్యవస్థ అవసరం..

• డిజిటల్‌ ఆధారాలతో దర్యాప్తు. • సత్వర న్యాయానికి బలమైన వ్యవస్థ అవసరం. • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. హైదరాబాద్‌, మహా. కొత్త క్రిమినల్‌ చట్టాల అమలులో పోలీసులు, న్యాయవ్యవస్థ, ప్రాసిక్యూషన్‌, ఫోరెన్సిక్‌, వైద్య,