ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై కాశీలో ‘సేవా సంకల్ప్ అభియాన్..!

‘వారణాసి–వాద్నగర్ సేవా యాత్ర’లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు అమరావతి, మహా సెప్టెంబర్ 16: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
‘సేవా సంకల్ప్ అభియాన్’తో రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు..!

అక్టోబరు 17 వరకు నిర్వహణ కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి అధికారులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు అమరావతి,మహ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఏఐ జర్నలిజం పుస్తక రచయిత ముద్దం నరసింహస్వామిని సత్కరించిన ఎన్ఎఫ్ఎస్యూ వైస్ ఛాన్సలర్ డా. జేఎం వ్యాస్..

▪️‘ఏఐ ఇన్ మోడ్రన్ జర్నలిజం’ పుస్తకంపై డా. జేఎం వ్యాస్ ప్రశంసలు ▪️ జర్నలిజంలో ఏఐ, మెటావర్స్ ప్రాధాన్యాన్ని వివరించిన వైస్ ఛాన్సలర్ ▪️ ముద్దం నరసింహ స్వామిని శాలువాతో సత్కరించిన డా. జేఎం
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గడల సీతారామయ్య: భాగం హేమంతరావు..

భూమి, భుక్తి, హక్కుల కోసం సాగిన వీరోచిత పోరాటం.. అణగారిన వర్గాలను చైతన్యపరిచిన కమ్యూనిస్టులు సాయుధ పోరాట చరిత్రను నేటితరం తెలుసుకోవాలి.. యోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి ఖమ్మం, మహా: తెలంగాణ సాయుధ పోరాటంలో
తొలిదశలోనే వ్యాధులు గుర్తిస్తే మేలు..! విశ్వనాథపల్లిలో పశువైద్య శిబిరం..

కారేపల్లి మహా :పుశువులకు వచ్చే వ్యాధులను తొలిదశలోనే గుర్తిస్తే వ్యాధి నివారణ సులభం అవుతుందని మండల పశువైద్యాధికారి డాక్టర్ క్రాంతికుమార్ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లి మండలం విశ్వనాథపల్లిలో ప్రత్యేక పశువైద్య
విజయవాడలో పెరిగిన డివిజన్లు.. 64 నుంచి 86కు..

విజయవాడలో పెరిగిన డివిజన్లు.. 64 నుంచి 86కు గెజిట్ నోటిఫికేషన్ జారీ.. ఇక 86 డివిజన్లతోనే ఎన్నికలు 22 కొత్త డివిజన్లతో ఆశావహుల్లో జోష్.. కూటమి సర్కారు నిర్ణయంపై రాజకీయ ఆసక్తి విజయవాడ, మహా:
గవర్నర్ అబ్దుల్ నజీర్ కాన్వాయ్కు తృటిలో ప్రమాదం…

గవర్నర్ అబ్దుల్ నజీర్ కాన్వాయ్కు తృటిలో ప్రమాదం ఎస్కార్ట్ వాహనం సడన్ బ్రేక్.. వెనుక వాహనం ఢీకొనే పరిస్థితి అప్రమత్తమైన డ్రైవర్.. గవర్నర్ క్షేమం.. వాహనానికి స్వల్ప నష్టం విజయవాడ, మహా: ఆంధ్రప్రదేశ్ గవర్నర్
కరెంట్ అకౌంట్ లో భారీగా లోటు….

కరెంట్ అకౌంట్ లో భారీగా లోటు. *’జులైలో 7 బిలియన్ డాలర్లు *దిగుమతుల జోరుతో పెరిగిన వాణిజ్య లోటు. * 31.7 బిలియన్ డాలర్లకు చేరిక. న్యూఢిల్లీ, మహా: దేశ కరెంట్ అకౌంట్ లోటు(సీఏడీ)పై
పట్టణాభివృద్ధికి భారీ నిధులు….

పట్టణాభివృద్ధికి భారీ నిధులు. * రూ.5,912 కోట్లతో 14 ప్రాజెక్టులు *అమరావతికి రూ.1,801 కోట్లు. *’విజయవాడ వరద నియంత్రణకు రూ.600 కోట్లు. *తిరుపతి, విశాఖతో పాటు కీలక నగరాలకు ఊతం. * అర్బన్ చాలెంజ్
యూపీఐలో వ్యక్తుల మధ్య లావాదేవీలు పూర్తిగా ఉచితం….

యూపీఐలో వ్యక్తుల మధ్య లావాదేవీలు పూర్తిగా ఉచితం. *రూ.2,000 వరకు వ్యాపారి చెల్లింపులకూ ఛార్జీలు లేవు.. కేంద్రం కీలక ప్రకటన *రూ.2,000 దాటితే ఎండీఆర్.. వినియోగదారుడిపై భారం మోపొద్దని ఆదేశం న్యూఢిల్లీ, మహా: యూపీఐ
