ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల ‘కొండ’..! దేశవ్యాప్తంగా 4,192 కేసులు పెండింగ్..

దేశవ్యాప్తంగా 4,192 కేసులు పెండింగ్. ఎంపీలపై 604.. ఎమ్మెల్యేలపై 2,561 కేసులు. పదేళ్లు దాటినా 519 కేసులు పరిష్కారం కాలేదు. సుప్రీంకోర్టుకు అమికస్ నివేదిక ఢిల్లీ, మహా. దేశ రాజకీయ వ్యవస్థలో ప్రజాప్రతినిధులపై పెండింగ్లో
అమరావతిలో విద్యా విప్లవానికి శ్రీకారం..! రూ.25 కోట్లతో ‘మెగా’ స్కూల్..!

రూ.25 కోట్లతో ‘మెగా’ స్కూల్! మూడు ఎకరాల్లో 2,500 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్య. రెండేళ్లలో టాప్-10లో నిలపాలన్న లక్ష్యం. అమరావతి, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విద్యారంగానికి కొత్త ఊపిరి
భోగాపురం ఎయిర్పోర్టుకు పవన్ ‘గ్రాండ్ వెల్కమ్’..

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రెక్కలు! ‘అల్లూరి పేరుతో నిర్మితమైన ఈ విమానాశ్రయం. దశాబ్దాల ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం’. పెట్టుబడులు, ఉద్యోగాలకు భారీ అవకాశాలు: పవన్ కల్యాణ్ అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో
బీజేపీలో భారీ సంస్థాగత మార్పులు..! తెలంగాణకు షాక్, డీకే అరుణకు చోటు కరువు..

పురందేశ్వరి, వసుంధరా రాజే, రామ్ మాధవ్కు కీలక బాధ్యతలు! జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మంది. స్మృతి ఇరానీకి ప్రధాన కార్యదర్శి పదవి. తెలంగాణకు షాక్, డీకే అరుణకు చోటు కరువు ఢిల్లీ, మహా. భారతీయ
గ్రూప్-1 స్కాంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..! ‘ఇది సాధారణ అక్రమం కాదు.. భారీ కుంభకోణం’ అంటూ సీఎం చంద్రబాబు ఫైర్..

గ్రూప్-1 స్కాంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. ‘నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి స్కాం చూడలేదు!’ జగన్ హయాంలో మెరిట్ విద్యార్థులకు అన్యాయం. ‘ఇది సాధారణ అక్రమం కాదు.. భారీ కుంభకోణం’ అంటూ
ఏటా డీఎస్సీ..! నిరుద్యోగులకు లోకేశ్ బిగ్ గుడ్న్యూస్..!

నిరుద్యోగులకు లోకేశ్ బిగ్ గుడ్న్యూస్! ‘ఇక ప్రతి ఏడాది టీచర్ ఉద్యోగాల భర్తీ’. వైసీపీ ఆరోపణలకు అసెంబ్లీలో మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి..! వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలిస్తాం..:ఎంపీడీవో పద్మ..

కారేపల్లి,మహ: మహా:ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సింగరేణి ఎంపీడీవో బి.పద్మ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. 9 రకాల
గోపాలపట్నం బైపాస్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి.. లారీ ఆపకుండా పరారీ..

సీతారామపురం గ్రామానికి చెందిన వీరబాబు, తన శ్రీమతితో కలిసి మోటార్సైకిల్పై అన్నవరం బ్యాంకుకు వెళ్తుండగా గోపాలపట్నం బైపాస్ బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వీరబాబు దంపతులు ప్రయాణిస్తున్న మోటార్సైకిల్ను టిప్పర్ లారీ
ఎమ్మెల్సీలుగా రమాదేవి, వర్ల రామయ్య..

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ప్రక్రియలో టీడీపీ అధిష్టానం ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేసింది. నామినేటెడ్ పదవుల కోసం అగ్రనేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నప్పటికీ.. ఒకవైపు
సూర్యుడిపై భారీ విస్ఫోటనం..! ఆగస్టు 17న భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశం.

భూమివైపు దూసుకొస్తున్న సౌర తుఫాను! ఆగస్టు 17న భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకే అవకాశం. ముప్పేమీ లేదు.. ధ్రువ ప్రాంతాల్లో ‘అరోరా’ కనువిందు ఢిల్లీ, మహా. అంతరిక్షంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సూర్యుడి
