Mahaa Daily Exclusive

హర్మూజ్ జలసంధి సమీపంలో విషాదం –  సౌదీ అరామ్‌కో హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది మృతి.

ఢిల్లీ, మహా. ప్రపంచ చమురు రవాణాలో కీలక కేంద్రమైన హర్మూజ్ జలసంధి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సౌదీ అరామ్‌కో సంస్థకు చెందిన హెలికాప్టర్ పర్షియన్ గల్ఫ్ పశ్చిమ తీరాన ఉన్న ‘రాస్

తమిళ రాజకీయాల్లో ‘త్రిష’ సెగ.

 సీఎం విజయ్ నిర్ణయాలపై ప్రతిపక్షాల ముప్పేట దాడి. ఏమో.. రేపు డిప్యూటీ సీఎంగా త్రిషను కూడా చేయొచ్చు!.  దళపతి విజయ్‌పై అన్నాడీఎంకే పొలిటికల్ అటాక్.  8 కోట్ల మందిలో ఒక్క తమిళుడు దొరకలేదా?.  సినిమా

బీఆర్ఎస్ నిఘంటువులో త్యాగం అంటే ఎలక్షన్, సెలక్షన్, కలెక్షనే.

• కల్వకుంట్ల ఫ్యామిలీది వందేళ్ల విధ్వంసం.. బావబామ్మర్దులు తోడేళ్లలా పడ్డారు. • బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై అసెంబ్లీ వేదికగా బహిరంగ చర్చకు సిద్ధమా? • ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ తినే సన్నబియ్యమే నా పేదోళ్లూ తింటున్నారు.

ఇడుపు కాయితం’ అర్థం పవన్ కళ్యాణ్‌ను అడగండి.

 తెలంగాణ భాషపై ట్రోలింగ్‌కు కవిత స్ట్రాంగ్ కౌంటర్.  బీఆర్ఎస్‌లో ఉన్నది గుంటనక్కే.. కార్పొరేట్ శక్తులకు పాలుపోసి పెంచుతోంది ఆయనే. జులై 2న ఉప్పల్ భగాయత్‌లో మహా భూపోరాటం.  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లపై తెలంగాణ రక్షణ

బెంగాల్‌ తరహాలో కాంగ్రెస్‌ను గద్దెదించుతాం.

•డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి. • మున్సిపల్ ఎన్నికల సమరానికి సన్నద్ధం కండి. • ఒకేరోజు 9 బీజేపీ జిల్లా కార్యాలయాల ప్రారంభం. • అవకాశవాద కాంగ్రెస్‌పై నితిన్ నబిన్ సమరశంఖం. •

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో అవినీతి ఆరోపణలపై కలకలం

నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఎక్సైజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి అవినీతి వ్యవహారాలను ఏసీబీ అధికారులు వెలుగులోకి తేవడంతో శాఖలో కలవరం నెలకొంది. అయితే మల్లారెడ్డికంటే ఎక్కువ

విశ్వహిందూ పరిషత్ఆధ్వర్యంలో యజ్ఞం,,,

  వేములవాడ,మహా గత కొన్ని రోజులుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, లోక కళ్యాణం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భగవంతు

బంజారాహిల్స్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR)

ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ డివిజన్ ఉదయ్ నగర్‌లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా MGR

ఖైరతాబాద్‌లో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించిన బిఆర్ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR)

ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర డివిజన్ ఉదయ్ నగర్ లో నిర్వహిస్తున్న SIR (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె

బాసర అమ్మవారి సేవ‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు  ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం

భైంసా, మ‌హా : తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఉమ్మ‌డి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఉద‌యం నిర్మ‌ల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక