ప్రధాని మోదీకి స్వాగతం పలికిన డా. పొంగులేటి సుధాకర్ రెడ్డి.

మైసూర్ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ సహ ఇన్చార్జిగా ప్రత్యేకంగా ఆహ్వానం. మైసూరు, మహా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైసూర్ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ నాయకత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ పొంగులేటి
కారేపల్లి మండలంలో పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే….

కారేపల్లి, మహ: సింగరేణి మండలంలో వివిధ గ్రామాలలో మృతి చెందిన మృతుల కుటుంబాలను వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాసు నాయక్ ఆదివారం పరామర్శించారు. గుంపెళ్ళగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఎర్రబల్లి పెద్ద లక్ష్మయ్య
ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ఫ్లిప్కార్ట్.

జొమాటో, స్విగ్గీకి గట్టి పోటీ. ఆగస్టు 15 నుంచి బెంగళూరులో పైలట్ సేవలు. తక్కువ కమిషన్తో రెస్టారెంట్లను ఆకర్షించే వ్యూహం బెంగళూరు, మహా. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
ఇంజినీర్లను అవమానించిన సీఎం వెంటనే రాజీనామా చేయాలి.

రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ. హైదరాబాద్, మహా. ఇంజినీర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “క్రిమినల్ వేస్ట్” వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్
డ్రగ్స్ రహిత భారత్కు యువతే శక్తి.

‘నషా ముక్త యువ’కు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. వికసిత్ భారత్కు ఆరోగ్యవంతమైన యువతే బలం ఢిల్లీ, మహా. దేశ యువతను మాదకద్రవ్యాల బారినుంచి కాపాడి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి శ్రీకారం చుడుతూ
ఆటోమొబైల్ రంగంలో నవశకం.

వికసిత భారత్ దిశగా మరో మైలురాయి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు బలమైన అడుగు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహా. భారత ఆటోమొబైల్ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. స్వదేశీ సాంకేతికతతో
ఢిల్లీలో విధ్వంసానికి పాక్ కుట్ర భగ్నం!

ఉగ్రవాదుల వలలో బెంగాల్ యువ జంట. వీఐపీలే లక్ష్యంగా హనీట్రాప్.. పోలీసుల వేషంలో జంతర్ మంతర్ వద్ద అల్లర్లకు స్కెచ్. సంచలన విషయాలు వెల్లడించిన పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్. ఢిల్లీ, మహా. పాకిస్థాన్ ఉగ్రవాద
ఎస్సీ కుటుంబంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్.

ఇంట్లోకి చొరబడి ధ్వంసం, మహిళపై దాడి ఆరోపణలు. కర్నూలు,మహా. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఎస్సీ వర్గానికి చెందిన కుటుంబంపై
లష్కర్ బోనాల్లో సీఎం రేవంత్.

అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోనం సమర్పణ. హైదరాబాద్, మహా. సికింద్రాబాద్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉజ్జయిని
లోకల్ టు గ్లోబల్’: మోదీ దార్శనికతతో అంతర్జాతీయ మార్కెట్లోకి మన వ్యవసాయ ఉత్పత్తులు

2026 జూలై నెల లో భారత ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పటిష్టమైన విధానాల మద్దతుతో భారతదేశ వ్యవసాయ ఎగుమతుల రంగంలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. పచ్చని అస్సాం కొండల నుండి
