చెవిరెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ….లిక్కర్ స్కాం కేసులో పిటిషన్ తిరస్కరణ.

అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసులో నిందితుడైన దొడ్డా వెంకట సత్యప్రసాద్కు మంజూరైన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని
దుష్ప్రచారంపై గడ్కరీ కోర్టుకు….డీప్ఫేక్లపై చర్యలు కోరిన కేంద్ర మంత్రి.

దుష్ప్రచారంపై గడ్కరీ కోర్టుకు. * డీప్ఫేక్లపై చర్యలు కోరిన కేంద్ర మంత్రి. ఢిల్లీ, మహా. తనతో పాటు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారం, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత
రామమందిర విరాళాల కేసుపై సిట్కు ఆదేశాలు….

రామమందిర విరాళాల కేసుపై సిట్కు ఆదేశాలు. * ఫోరెన్సిక్ ఆడిటర్ను చేర్చాలని సుప్రీంకోర్టు స్పష్టం. ఢిల్లీ, మహా. అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో పారదర్శకత, నిష్పాక్షికత ఉండేలా ప్రత్యేక
శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు…

శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు • పోలీసు బలప్రయోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ, మహా. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వైభవ్ కల సాకారం…ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’తో చరిత్ర…

హరారే, మహా. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ కెరీర్లో తొలి ‘ప్లేయర్ ఆఫ్
రంగనాథ్కు అండగా సర్కార్?హైకోర్టు తీర్పుపై అప్పీల్కు సన్నాహాలు

హైదరాబాద్, మహా. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన చర్యలపై దృష్టి సారించింది. రంగనాథ్కు మద్దతుగా నిలుస్తూ హైకోర్టు
హైడ్రాను రద్దు చేయాలి…పేదల ఇళ్లే లక్ష్యంగా చర్యలు: బీజేపీ చీఫ్ రాంచందర్రావు.

హైదరాబాద్, మహా . రాష్ట్రంలో హైడ్రాను వెంటనే రద్దు చేస్తేనే పేదల ఇళ్లు సురక్షితంగా ఉంటాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ను
దుబాయ్ భారత కాన్సులేట్కు తొలి తెలుగు కాన్సుల్ జనరల్…

దుబాయ్ భారత కాన్సులేట్కు తొలి తెలుగు కాన్సుల్ జనరల్. * విష్ణువర్ధన్ రెడ్డి నియామకం ఖరారు. * దుబాయ్ చరిత్రలో తొలిసారి తెలుగు దౌత్యవేత్తకు అత్యున్నత బాధ్యతలు. దుబాయ్, మహా. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన
కామన్వెల్త్లో భారత్కు మరో పతకం…

కామన్వెల్త్లో భారత్కు మరో పతకం. * జ్ఞానేశ్వరీ యాదవ్కు రజతం. * 53 కేజీల వెయిట్లిఫ్టింగ్లో మెరిసిన భారత లిఫ్టర్. * ఉత్కంఠ పోరులో స్వర్ణాన్ని చేజార్చుకున్న జ్ఞానేశ్వరీ గ్లాస్గో, మహా. కామన్వెల్త్ గేమ్స్-2026లో
ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్గా భోగాపురం ఎయిర్పోర్టు…

ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్గా భోగాపురం ఎయిర్పోర్టు. * సీఎం చంద్రబాబు. * ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం. * ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష అమరావతి, మహా. ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో
