Mahaa Daily Exclusive

ఎఎన్ఎన్ తెలుగు సీఈవోను కలిసిన ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్..!

ఎఎన్ఎన్ తెలుగు- మహా పత్రిక కార్యాలయానికి ప్రముఖ నటుడు, మనం సైతం ఫౌండేషన్ ఛైర్మన్ కాదంబరి కిరణ్ బుధవారం వచ్చారు. ఛానల్ సీఈవో కంది రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ ను అభినందించడంతో

వినాయ‌క నిమ‌జ్జ‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ ఎస్పీ ..!

ఆదిలాబాద్ మ‌హా : వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు మంగళవారం ప‌రిశీలించారు. జిల్లా కేంద్రం లోని ఖానాపూర్ ,వినాయక్ చౌక్ ,అంబేద్కర్ చౌక్

జిల్లాలో 30వ‌ పోలీస్ యాక్ట్ అమలు – ఎస్పీ ..!

ఆదిలాబాద్ మ‌హా : శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా, జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 30 వరకు జిల్లా వ్యాప్తంగా 30

అర్హులైన నిరుపేదలకు రెండు పడకల గృహాలు –రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద..!

మందమర్రి, మహా : అర్హులైన నిరుపేదలకు రెండు పడకల గృహాలు అందిస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి మండలం రామకృష్ణాపూర్

ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి..!

ఆదిలాబాద్ మ‌హా : వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజా జీవితాల్లో అమూల్యమైన మార్పులు తీసుకొచ్చాయ‌ని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండల

షాద్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహానం కాలేశ్వరంపై సిబిఐ విచారణకు సిఫారసు చేయడం సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ మండిపాటు …!

షాద్ నగర్, మహా: తెలంగాణ బీడు భూములకు సాగునీళ్ళు కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణకు సిఫారసు చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్సార్ అడుగుజాడలో నడుద్దాం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ..!

షాద్ నగర్, మహా: వైయస్సార్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం షాద్ నగర్

మిలాద్ ఉన్ నబీకి ముస్తాబైన మసీదులు..!

ఆమనగల్లు, మహా ::ఈ నెల 5న మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబీని పురస్కరించు కొని మసీదులు ముస్తాబైనాయి. ఆమనగల్లులో ముస్లిం సోదరులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు. మిలాద్

ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి – భూపాలపల్లి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎమ్మెల్యే జీఎస్సార్ సమీక్షా సమావేశం..!

భూపాలపల్లి, మహా : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకానికి

వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలి వరంగల్ సబ్ డివిజన్ ఏఎస్పి శుభమ్ ..!

వరంగల్ మహా; వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు ఈనెల 5వ తేదీ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను వరంగల్ సబ్ డివిజన్ అడిషనల్ సూపరింటెండెంట్