లంచాల్లో జీ-వన్ 70లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు..!

ఖమ్మం, మహా. ఐఆర్ఎస్ అధికారి, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేత , మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు జీవన్ లాల్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డ అడ్డంగా బుక్కయిన వ్యవహారం ఖమ్మం జిల్లా
సంప్రదాయాలను దెబ్బతీస్తే సహించం ఆదివాసీల హక్కులను బీజేపీ కాలరాస్తుంది రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ..!

జిన్నారం, మహా: కుల సంప్రదాయాలను దెబ్బతీస్తే సహించేది లేదని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీల మూడు రోజుల శిక్షణ ముగింపు
రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు సంక్షేమం అంటేనే ఇందిరమ్మ రాజ్యం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..!

మహబూబాబాద్, మహా: ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా వేల కోట్లతో సంక్షేమ పథకాలు తీసుకోస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు తీసుకురాబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
క్వాలిటీ విషయంలో రాజీపడొద్దు రెసిడెన్షియల్ హాస్టల్స్లో మెరుగైన సేవలు యూనిఫాం, టెక్ట్స్ బుక్స్, సామాగ్రి రెడీ చేయండి అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు..!

హైదరాబాద్, మహా: విద్యార్ధులకు అందించే కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వివిధ
రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా..!

హైదరాబాద్, మహా: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సందీప్కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ సైనిక్ స్కూళ్లలో తెలంగాణ వారికి అవకాశం కల్పించాలి మంత్రి పొన్నం ప్రభాకర్..!

హైదరాబాద్, మహా: తెలంగాణ రాష్ట్రంలో నూతన సైనిక్ స్కూల్ నెలకొల్పే వరకు ఆంధ్రప్రదేశ్లోని సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్థులకు స్థానిక హోదా కల్పించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఆయన
కేసీఆర్ మాటే.. హరీష్ బాట కేటీఆర్కు నాయకత్వం అప్పగించినా ఓకే సోషల్ ప్రచారాలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్..!

హైదరాబాద్, మహా: తమ పార్టీలో ఎలాంటి పంచాయితీ లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పార్టీ మార్పుపై వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై
సూర్యాపేట డీఎస్పీ పార్ధ సారధి ఇంట్లో ఏసీబీ సోదాలు… ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారులు విస్తుపోయే విధంగా లభ్యమైన వస్తువులు…!

ఎల్బీనగర్,మహా: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.మంగళవారం హయత్ నగర్ లోని దత్తాత్రేయ నగర్ కాలనీలోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల ఏసీబీ
చెంచులకు ఇందిరమ్మ ఇండ్లు దాదాపు 10 వేల కుటుంబాలను గుర్తించాం బలహీన వర్గాల కలను నెరవేర్చబోతున్నాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన..!

హైదరాబాద్, మహా: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లకు 20 శాతం ఇండ్లను బఫర్ కింద పెడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భారత సైన్యం పాక్ సైన్యాన్ని మట్టి కరిపించింది పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని…!

మహా: ఉగ్రవాదులను హతమార్చడానికి తాము వారి ఇళ్లల్లోకి సైతం అడుగుపెట్టడానికి వెనుకాడబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం హెచ్చరించారు. పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని మోదీ మంగళవారం సందర్శించారు. అక్కడ ప్రసంగిస్తూ పాకిస్తాన్కు, ఉగ్రవాదులకు
