89 మిల్లుల్లో రూ.927 కోట్ల ధాన్యం మాయం….

89 మిల్లుల్లో రూ.927 కోట్ల ధాన్యం మాయం 28 కేసులు, 26 మంది అరెస్ట్ రూ.715 కోట్లు రికవరీ విజిలెన్స్ దాడుల్లో విస్తుపోయే నిజాలు హైదరాబాద్, మహా : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మంచిరెడ్డి!

ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 మహా: 80వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు,
ప్రజా భవనంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రంగారెడ్డి..

ప్రజా భవనంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రంగారెడ్డి మహనీయుల సేవలు చిరస్మరణీయం మనం స్వేచ్ఛగా ఉన్నామంటే వారి త్యాగఫలమే స్వాతంత్ర సమరయోధుల సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 మహా:
ఖానాపూర్ పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు….

ఖానాపూర్ పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు వేడుకలకు హాజరైన కౌన్సిలర్ భార్గవిరాజు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ఆకట్టుకున్న విద్యార్థులు ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 మహా: ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ
పిఠాపురం ఆలయాల్లో అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు.

• కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, ద్రాక్షారామం భీమేశ్వరుడి దర్శనం. పిఠాపురం, మహా. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పిఠాపురం
టీడీఆర్ నిబంధనల్లో కీలక మార్పులు..

• హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగానికి అవకాశం. • ఇకపై టీడీఆర్ జారీ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే. హైదరాబాద్, మహా. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)
విద్యుత్ కాంతుల్లో అమరావతి..! మువ్వన్నెల శోభతో మురిసిన రాజధాని..

మువ్వన్నెల శోభతో మురిసిన రాజధాని. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబు. అసెంబ్లీ, సచివాలయం, ప్రకాశం బ్యారేజీ సహా ప్రముఖ కట్టడాలకు ప్రత్యేక అలంకరణ. అమరావతి, మహా. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాజధాని అమరావతి,
‘వికసిత్ భారత్’ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

• హక్కులతోపాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలి. • యువత తమ ప్రతిభతో దేశ ప్రగతికి బాటలు వేయాలి. • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ, మహా. దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి
మెలోనీపై వ్యాఖ్యలతో దుమారం..! రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి..!

భారత్-ఇటలీ బంధంపై కేంద్రం స్పష్టత. ‘రెండు దేశాల సంబంధాల్లో పరస్పర గౌరవం, అవగాహన కీలకం’. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి. ఢిల్లీ, మహా. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు
80వ స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధం..! ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరవేయనున్న ప్రధాని మోదీ..

• ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరవేయనున్న ప్రధాని మోదీ. • తొలిసారి కోట బురుజులపై ‘వందే మాతరం’ గానం. ఢిల్లీ, మహా. దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. శనివారం
