ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం….

ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును వ్యతిరేకిస్తాం. * ప్రజాస్వామ్యంలో ఎవరి చేతులూ కట్టేయలేం. * డీలిమిటేషన్పై విపక్షాల నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. * పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. రుద్రపుర్,
ప్రతి ఇంటా త్రివర్ణం…

ప్రతి ఇంటా త్రివర్ణం. * ‘హర్ ఘర్ తిరంగా’లో భాగస్వాములు కండి. * స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధం. * ప్రధాని నరేంద్ర మోదీ. * వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా ఈసారి ప్రత్యేక
హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు గల్లంతు?

హైదరాబాద్లో 40 లక్షల ఓట్లు గల్లంతు? * ఎస్ఐఆర్ తుది గణాంకాలపై ఉత్కంఠ. * సనత్నగర్లో ఏకంగా 45.68 శాతం ఓట్లపై వేటు! హైదరాబాద్, మహా. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత…

రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత. • యాదాద్రి భువనగిరిలో 27 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం.. నలుగురు అరెస్టు. యాదాద్రి భువనగిరి, మహా. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్ను ఛేదించారు.
పోలీసు శాఖలో సమూల సంస్కరణలు…

పోలీసు శాఖలో సమూల సంస్కరణలు. * తెలంగాణలో మావోయిజం దాదాపు అంతం. * మాదక ద్రవ్యాల కట్టడమే ఇప్పుడు ప్రధాన సవాల్. * డీజీపీ సీవీ ఆనంద్. వరంగల్, మహా. తెలంగాణ పోలీసు శాఖలో
సీనియర్ సిటిజన్లే సైబర్ కేటుగాళ్ల టార్గెట్….

సీనియర్ సిటిజన్లే సైబర్ కేటుగాళ్ల టార్గెట్. * 19 నెలల్లో రూ.102.02 కోట్లు హాంఫట్. * డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, ఓటీపీ, డేటింగ్ మోసాలతో వృద్ధులకు వల. * అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్.
కేరళం పేరు మార్పు బిల్లు…

కేరళం పేరు మార్పు బిల్లు. • ట్రిబ్యునళ్ల సంస్కరణలకు కేంద్రం శ్రీకారం. * పార్లమెంట్లో సోమవారం ఆరు కీలక బిల్లులు. ఢిల్లీ, మహా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి దశలో కేంద్ర ప్రభుత్వం కీలక
రష్యా నుంచి భారత్కు రైలుమార్గం…హార్ముజ్కు ప్రత్యామ్నాయంగా కొత్త దారి.

మాస్కో, మహా. హార్ముజ్, బోస్ఫరస్ జలసంధుల్లో తలెత్తుతున్న భద్రతా, రవాణా సమస్యలకు ప్రత్యామ్నాయం వెతుకుతున్న రష్యా.. హిందూ మహాసముద్రం వరకు రైల్వే అనుసంధానం ఏర్పాటుపై దృష్టి సారించింది. భారత్కు చేరుకునే మార్గాన్ని కూడా
మమతా కాన్వాయ్పై రాళ్ల దాడి….హాలిసహర్లో ఉద్రిక్తత.. బీజేపీ ఖండన.

కోల్కతా, మహా. పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా హాలిసహర్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్పై నిరసనకారులు రాళ్లు, బురద, చెప్పులు విసిరారు.
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి….కిమ్స్లో చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్.

సికింద్రాబాద్, మహా. రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. మూడు రోజులుగా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న
