Mahaa Daily Exclusive

తెలంగాణ రైతులకు శుభవార్త.. నిధులు విడుదల..!

మహా: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయశాఖ వారు పంటనష్టం అంచనవేసి ప్రభుత్వానికి

‘పద్మశ్రీ’ ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా మంద కృష్ణ మాదిగ ..!

మహా : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని.. ఈ అవార్డు ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద

ఎన్టీఆర్ కు ప్రధాని మోదీ నివాళి గొప్ప దార్శనికుడని ఎన్టీఆర్ అని కొనియాడిన మోదీ ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు వెల్లడి నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్న ప్రధాని..!

మహా : నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన నటించిన పాత్రలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ ఆయనకు

స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని ఎంబసీలకు ఆదేశం ట్రంప్ సర్కార్ మరో పిడుగు ..!

మహా : స్టూడెంట్స్ కు ట్రంప్ సర్కార్ శాపంలా మారింది. అడ్డదిడ్డంగా నిబంధనలు పెడుతూ వారి భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది. తాజాగా స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను ఆపేయాలని యూఎస్ ఎంబసీలకు ఆర్డర్ పాస్ చేసింది. తదుపరి

హైకోర్టు సీజేగా జస్టిస్‌ అపరేశ్ కుమార్‌ సింగ్‌..!

మహా: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం త్రిపుర చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ అపరేష్ ఉన్నారు. ఇక ప్రస్తుత తెలంగాణ

అన్నదాతలకు శుభవార్త 14 రకాల పంటలకు ఎంఎస్‌పీ పెంపు వరి క్వింటాల్‌‌కు ధర రూ. 69 పెంచిన సర్కార్ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయాలు..!

మహా: రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 మార్కెటింగ్ సీజన్‌లో 14 ప్రధాన ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ

రాజ్యసభకు కమల్​‌హాసన్​ అధికారిక ప్రకటన చేసిన డీఎంకే ..!

మహా: ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్‌ హాసన్​ రాజ్యసభకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఎంఎన్ఎం పార్టీకి ఒక రాజ్యసభ సీటను ఇస్తున్నట్లు తమిళనాట అధికార పార్టీ డీఎంకే ప్రకటించింది.

మట్టి కుప్పల తొలగింపు పై కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ 28, 29 డివిజన్ల లో క్షే్రస్థాయిలో పర్యటించిన మేయర్ ..!

వరంగల్ మహా; వరంగల్ నగరంలోని పోతన రోడ్డు ప్రాంతం లో స్మార్ట్ సిటీ పనులు చేపట్టిన రోడ్డు మీద మట్టి కుప్పలను తొలగించకుండ నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్ పై నగర మేయర్ గుండు సుధారాణి

ధాన్యం కోనుగోలు కేంద్రాల పరిశీలిన వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద..!

వరంగల్ మహా; రైతులు అధైర్యపడవద్దు అని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందనీ, అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు, రవాణా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్

లాభసాటి వ్యాపార గ్రౌండింగ్ కు పటిష్ట కార్యాచరణ అమలు….. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క…!

కరీంనగర్,మహా:   రాజీవ్ యువ వికాసం పథకం క్రింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం రాజీవ్ యువ