Mahaa Daily Exclusive

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించండి – అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్..!

భద్రాద్రి కొత్తగూడెం, మే 12 (మహా): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి

గుంతల మయంగా కోయగూడెం ఓసి రోడ్డు…!

టేకులపల్లి – మహా టేకులపల్లి మండలం దాసు తండా, గ్రామం నుండి కోయగూడెం. ఓసి వరకు గుంతల మయంగా బీటీ రోడ్డు నిత్యం, భారీ వాహనాలతో బొగ్గు రవాణా చేసే రోడ్డు సింగరేణి యాజమాన్యం.

రెవెన్యూ సదస్సులలో దరఖాస్తుల స్వీకరణ. భూ భారతి చట్టంతో భూ సమస్యలు వేగంగా పరిష్కారం. * తహశీల్దార్లు పున్నంచందర్, రాంబాబులు..!

బోనకల్,మహా. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు తహశీల్దార్లు ఏ. పున్నం చందర్, ఆర్.

మే 12 ప్రపంచ నర్స్ డే..!

టేకులపల్లి – మహా మదర్ ఆఫ్ నర్సింగ్,ద లేడీ విత్ ద లాంప్, ప్రపంచంలోని మొట్టమొదటి నర్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం మే 12 వ తేదీన ప్రపంచ నర్స్

బౌద్ధక్షేత్రం అభివృద్ధి పై ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణం సమతా సైనిక్ తల్ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు రేజర్ల రాజేష్…!

నేలకొండపల్లి, మే 12 మహా: దక్షిణ భారతదేశంలో కెల్లా అతి పెద్దదైన బౌద్ధక్షేత్రం ను అభివృద్ధి పై ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని సమతా సైనిక్ తల్ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు రేజర్ల రాజేష్ పేర్కొన్నారు.

సార్వత్రిక సమ్మె ను జయప్రక్దం చేయండి బిటిపిఎస్ సిఈ బిచ్చన్న కు సమ్మె నోటీస్..!

మణుగూరు,మహా ; కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ ల రద్దు కు వ్యతిరేకంగా మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని

కూసుమంచి ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపు ప్రారంభం….!

కూసుమంచి, మే 12, మహా: కూసుమంచి ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపును సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాయల వీరస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మర్ క్యాంపు ప్రతి రోజు ఉదయం 8గంటల

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి..!

కూసుమంచి, మే 12, మహా: కూసుమంచి మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను సోమవారం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి

నర్సుల సేవలు ఎనలేనివి.. మ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి..!

అశ్వారావుపేట, మహా. వైద్యవృత్తిలో నర్సులు అందించే సేవలు మరువలేనివని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. అశ్వారావుపేటలోని ప్రభుత్వ ప్రాతీయ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవానికి హాజరై కేక్ కటింగ్

గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకున్న ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి…!

అశ్వారావుపేట, మహా. అశ్వారావుపేట నియోజకవర్గం చెన్నాపురం గ్రామం సరిహద్దులో గల ఏలూరు జిల్లా బుట్టాయగూడెం పరిధిలో గల శ్రీశ్రీశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి దేవస్థానాన్ని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సోమవారం